సమస్త మానవాళికి భగవత్ గీతే ఆదర్శం. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
( తెలంగాణ మేఘ టైమ్స్ జూలై 9 ): నిజామాబాద్ ప్రతినిధి: సమస్త మానవాళికి భగవత్ గీతే ఆదర్శం  అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  సూర్యనారాయణ గుప్త అన్నారు. నగరంలోని  ఉమామహేశ్వర ఆలయంలో అయ్యప్ప భక్త బృందం వారు నిర్వహిస్తున్న  శ్రీమద్భాగవత సప్తాహ ప్రవచనమునకు  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  సూర్యనారాయణ గుప్త ముఖ్య అ…
Image
కాంగ్రెస్ డిక్లరేషన్లు అని ఉత్తమాటలేనా...! అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్, జూలై 06 (తెలంగాణ మేఘ టైమ్స్): భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా  మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో ప్రాణాలర్పి…
Image
సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్
నిజామాబాద్, జూలై 06 (తెలంగాణ మేఘ టైమ్స్ ): వర్షాకాలంలో ప్రబలే సీజన్ వ్యాధులను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం వైద్య ఆరోగ్యశాఖతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్ …
Image
విద్యారంగా అభివృద్ధికై సమరశీల పోరాటాలు నిర్వహించాలి -సామాజికవేత్త మాడిశెట్టి అరుణ్ కుమార్
( తెలంగాణ మెగా టైమ్స్ జూలై 5:) నిజామాబాద్ ప్రతినిధి: ఈరోజు భారత ఐక్య విద్యార్థి  ఫెడరేషన్ (USFI)నిజామాబాద్ జిల్లా కమిటీలో మాజీ విద్యార్థి సంఘ నాయకులు నిజామాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రెస్ క్లబ్ లో యుఎస్ఎఫ్ఐ లో చేరడం జరిగింది ఈ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాడిశెట్టి అరుణ్ కుమార్ హాజరై వారికి కండువ…
మొక్కలునాటే కార్యక్రమం ఒక ఉద్యమంగా చేపట్టాలి - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
(తెలంగాణ మెగా టైమ్స్ జూలై 5) నిజామాబాద్ ప్రతినిధి:  సారంగాపూర్ ఇందూర్ అర్బన్ పార్క్ లో జిల్లా అటవీశాఖ అధికారులు నిర్వహించిన 75వ వన మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు.  జిల్లా అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది.  ఈ సందర్బంగా ధ…
Image
ప్రజల మద్దతు కమలం పువ్వుకే. బిజెపి అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ
ఈ రోజు నిజామాబాదు నగరం లోని 21వ డివిజన్ లోనీ ఎల్లమ్మ గుట్ట లో బిజెపి అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలంతా కమలం పువ్వు కు వేసి భారీ మెజార్టీ గెలిపిస్తామని భోరోసా కల్పిస్తున్నారు అని అన్నారు. కేంద్రం లో మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార…
Image